అలుగు పారుతున్న తంగడపల్లి చెరువు

83பார்த்தது
మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో సదాశివపేట మండలం తంగడపల్లి చెరువు అలుగు మంగళవారం పారింది. చెరువు అలుగు పారడంతో గ్రామస్తులు చూసేందుకు తరలి వచ్చారు. ఆలుగు వద్ద యువకులు సెల్ఫీలు తీసుకోవడం కనిపించింది. చెరువుల వద్దకు ఎవరు కూడా వెళ్ళవద్దని పోలీసులు సూచిస్తున్నారు. చెరువు అలుగు పారడంతో లోతట్టు ప్రాంతాల పంటలు జలమయమయ్యాయి.

தொடர்புடைய செய்தி