విద్యార్థులు లక్ష్యం నిర్దేశించుకుని చదవాలి: ఎస్పీ

83பார்த்தது
విద్యార్థులు లక్ష్యం నిర్దేశించుకుని చదవాలని ఎస్పీ రూపేష్ సూచించారు. సంగారెడ్డిలో శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. విద్యార్థులు, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని చెప్పారు. డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టడంలో యువత పాత్ర కీలకంగా ఉండాలని పేర్కొన్నారు. సమావేశంలో డీఎస్పీ సత్తయ్య గౌడ్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி