గ్రామీణ ప్రాంత ప్రజలకు తపాల సేవలు

61பார்த்தது
గ్రామీణ ప్రాంత ప్రజలకు తపాల సేవలు
గ్రామీణ ప్రాంత ప్రజలకు తపాల సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కార్యాలయాలను ప్రారంభిస్తున్నట్లు ఆ శాఖ సూపరింటెండెంట్ మురళి కుమార్ అన్నారు. సదాశివపేట మండలం కంబాలపల్లి గ్రామంలో పోస్ట్ ఆఫీస్ ను మంగళవారం ప్రారంభించారు. కార్యక్రమంలో రీజినల్ ఇన్స్పెక్టర్ సావిత్రి, ఐబీఎం వెంకటేశ్వర్లు, బిపిఎం లు అశోక్, రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி