శ్రీకృష్ణ మందిరంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

55பார்த்தது
శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని శ్రీకృష్ణ మందిరంలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సోమవారం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. దేవాలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేలు ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల మధ్య ఐక్యతను పెంచేందుకు పండగలు దోహదపడతాయని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు విజయేందర్ రెడ్డి, శ్రవణ్ రెడ్డి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி