సీతారాం ఏచూరి ఆశయ సాధనకు కృషి చేద్దాం

84பார்த்தது
సీతారం ఏచూరి ఆశయ సాధనకు కృషి చేద్దామని సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ అన్నారు. సంగారెడ్డి లోని కేవల్ కిషన్ భవన్ లో సీపీఎం ఆధ్వర్యంలో సీతారం ఏచూరి సంతాప సభ శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సీతారం ఏచూరి మరణం వామపక్ష ఉద్యమానికి తీరని లోటని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాణిక్, కార్యవర్గ సభ్యులు యాదగిరి, కృష్ణ, నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி