ఆస్పత్రుల్లో డాక్టర్లు, ఫీజుల వివరాలు ప్రదర్శించాలి

67பார்த்தது
ఆస్పత్రుల్లో డాక్టర్లు, ఫీజుల వివరాలు ప్రదర్శించాలి
జిల్లాలోని అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో డాక్టర్లు, ఫీజుల వివరాలను నోటీసు బోర్డుపై ప్రదర్శించాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి మంగళవారం పేర్కొన్నారు ఫైర్ సేఫ్టీ సిస్టం కూడా తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. జిల్లా వైద్యాధికారి ఆధ్వర్యంలో బృందాలు ప్రైవేట్ ఆసుపత్రులలో తనిఖీలు చేస్తున్నాయని చెప్పారు.

தொடர்புடைய செய்தி