ఘనంగా విశ్వకర్మ రథయాత్ర

68பார்த்தது
సంగారెడ్డి పట్టణంలో విశ్వకర్మ రథయాత్ర కార్యక్రమం శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. పాత బస్టాండ్ సమీపంలోని వీరభద్ర స్వామి దేవాలయం నుంచి కొత్త బస్టాండ్ మీదుగా పోతిరెడ్డి పల్లి చౌరస్తా వరకు రథయాత్ర జరిగింది. మహిళల కోలాటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி