రోడ్డుపై చెత్త వేస్తే జరిమానా విధిస్తాం: కమిషనర్

72பார்த்தது
రోడ్డుపై చెత్త వేస్తే జరిమానా విధిస్తాం: కమిషనర్
రోడ్ పై చెత్త వేస్తే జరిమానా విధిస్తామని మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహన్ అన్నారు. సంగారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో బుధవారం అవగాహన సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీఈఈ ఇంతియాజ్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி