రైతు రుణమాఫీ చేయాలని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా

66பார்த்தது
అర్హులైన రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేయాలని కోరుతూ భారతీయ కిసాన్ ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం ధర్నా నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అర్హులందరికీ రుణమాఫీ చేయలేదని విమర్శించారు. రైతు భరోసా నిద్రను కూడా వెంటనే జమ చేయాలని కోరారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி