మున్సిపాలిటీ డంప్ యార్డ్ ముందు తాండవాసుల ధర్నా

82பார்த்தது
సంగారెడ్డి మండలం ఫసల్ వాది శివారులో ఉన్న సంగారెడ్డి మున్సిపాలిటీ డంప్ యార్డ్ ముందు తాండవాసులు మంగళవారం ధర్నా నిర్వహించారు. గ్రామస్తులు మాట్లాడుతూ డంప్ యార్డులో చెత్త పేరుకుపోవడంతో దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. వెంటనే ఇక్కడి నుంచి డంపు యార్డ్ ను తరలించాలని కోరారు. డంప్ యార్డ్ ను తరలించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని చెప్పారు.

தொடர்புடைய செய்தி