కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఎం ధర్నా

64பார்த்தது
కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఎం ధర్నా
ఫార్మసిటీ రద్దు చేయాలని కోరుతూ సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. జిల్లా కార్యదర్శి జయరాజ్ మాట్లాడుతూ ఫార్మాసిటీని రద్దు చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని చెప్పారు. డప్పుర్ రైతులకు సిపిఎం సంపూర్ణ మద్దతు తెలుపుతుందని పేర్కొన్నారు. ధర్నాలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி