కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఐ ధర్నా

75பார்த்தது
సంగారెడ్డిలోని మార్క్స్ నగర్ లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఐ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. జిల్లా కార్యవర్గ సభ్యులు తాజుద్దీన్ మాట్లాడుతూ.. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. అనంతరం కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ధర్నాలు జిల్లా కార్యవర్గ సభ్యులు మహమ్మద్ ఖాన్, వజీర్ భేగ్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி