కూలిన ఇళ్లను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు

75பார்த்தது
భారీ వర్షాలకు సదాశివపేట పట్టణంలోని 12వ వార్డులో కూలిన ఇళ్లను కాంగ్రెస్ నాయకులు కౌన్సిలర్ పులిమామిడి రాజు సోమవారం పరిశీలించారు. కూలిన ఇళ్లతో ఎంత నష్టం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. తహసిల్దార్ శైలజ తో మాట్లాడి నష్టపరిహారం ఇప్పించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వార్డులో పర్యటించి పారిశుద్ధ నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు.

தொடர்புடைய செய்தி