అధికారులతో కలెక్టర్ సమీక్ష

82பார்த்தது
అధికారులతో కలెక్టర్ సమీక్ష
ఈ నెల 17వ తేదీన నిర్వహించే ప్రజాపాలన కార్యక్రమం ఏర్పాట్లపై కలెక్టర్ వల్లూరు క్రాంతి కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ 17వ తేదీన ఉదయం 9 గంటలకు మంత్రి దామోదర రాజనర్సింహ కార్యక్రమానికి హాజరవుతారని చెప్పారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, ట్రైనీ కలెక్టర్ మనోజ్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி