ఏపీజీవీబీ బ్యాంకు ఉద్యోగులకు ఉచిత వైద్య శిబిరం

74பார்த்தது
ఏపీజీవీబీ బ్యాంకు ఉద్యోగులకు ఉచిత వైద్య శిబిరం
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, సాహితీ హాస్పిటల్ ఆధ్వర్యంలో బైపాస్ రహదారిలోని ఏపీజీవీబీ బ్యాంకులో ఉద్యోగులకు శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. బ్యాంకులో పనిచేసే 96 మంది ఉద్యోగులకు వివిధ రకాల వైద్య పరీక్షలను చేశారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షురాలు వనజా రెడ్డి, ట్రెజరర్ ప్రసాద్, యూత్ కన్వీనర్ ఆకాష్ ప్రీతం పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி