న్యాస్ పరీక్షలను పరిశీలించిన ఏఎమ్ఓ

76பார்த்தது
న్యాస్ పరీక్షలను పరిశీలించిన ఏఎమ్ఓ
సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6, 9 తరగతి విద్యార్థులకు నిర్వహించిన న్యాస్ పరీక్షను సమగ్ర శిక్ష ఏఎంఓ అనురాధ మంగళవారం ఆకస్మికంగా పరిశీలించారు. విద్యార్థులు పరీక్ష రాస్తున్న తీరును ఆమె పరిశీలించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி