2లక్షల రుణమాఫీని వెంటనే రైతు ఖాతాలో వెయ్యాలి: అన్నెల లక్ష్మణ్

69பார்த்தது
సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ధర్మ సమాజ్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అన్నెల లక్ష్మణ్ మాట్లాడుతూ, ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం అయింది. రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేయకుండా చేశామని చెపుతున్న దొంగ ప్రభుత్వం అని అయన అన్నారు.

தொடர்புடைய செய்தி