డివైడర్, సెంట్రల్ లైటింగ్ కు 12 కోట్ల నిధులు

54பார்த்தது
డివైడర్, సెంట్రల్ లైటింగ్ కు 12 కోట్ల నిధులు
సంగారెడ్డి మున్సిపాలిటీలోని సాయిబాబా దేవాలయం నుంచి పోతిరెడ్డిపల్లి చౌరస్తా సమీపంలోని బసవేశ్వర స్వామి విగ్రహం వరకు డివైడర్, సెంట్రల్ లైటింగ్ కు 12 కోట్ల రూపాయల నిధులు మంజూరైనట్లు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. హెచ్ఎండిఏ ఈ నిధులను మంజూరు చేసినట్లు చెప్పారు. బైపాస్ రహదారి సుందరీకరణతో ప్రజలకు ఉపయోగంగా ఉంటుందని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி