ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేసిన నల్లవల్లి గ్రామస్తులు

65பார்த்தது
ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేసిన నల్లవల్లి గ్రామస్తులు
గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామస్థులు పటాన్చెరు ఎమ్మెల్యే వై పాల్ రెడ్డిని సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా వారు ఎమ్మెల్యేకు గ్రామ పరిధిలోని ప్యారానగర్లో ఏర్పాటు చేయనున్న గ్రేటర్ హైదరాబాద్ జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డును తక్షణమే నిలిపివేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కుమార్ గౌడ్, చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி