పోలీసులపై ఎమ్మెల్యే జిఎంఆర్ ఫైర్

76பார்த்தது
పటాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా స్థాయి క్రీడోత్సవాలను పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లా పరిధిలోని 26 మండలాల నుండి 500 మంది బాలికలు, 500 మంది బాలురు క్రీడోత్సవాలకు హాజరవుతున్న సమయంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యతపోలీసుల లేదా అని ప్రశ్నించారు.

தொடர்புடைய செய்தி