కలెక్టర్ కార్యాలయం ముందు ఇస్నాపూర్ గ్రామస్తుల ధర్నా

71பார்த்தது
పటాన్చెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలో సర్వే నంబర్ 496లో హెచ్ఎండీఏకి కేటాయించిన భూములను వెనక్కి ఇవ్వాలని కోరుతూ గ్రామస్థులు కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం ధర్నా నిర్వహించారు. గ్రామంలో పేదలకు ఇవ్వాల్సిన 27 ఎకరాల భూమిని గత ప్రభుత్వం హెచ్ఎండీఏకు కేటాయించిందని ఆరోపించారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. అనంతరం కలెక్టర్ క్రాంతికి ప్రాంతీయ వినతి పత్రం సమర్పించారు.

தொடர்புடைய செய்தி