హర్షం వ్యక్తం చేసిన తాండా వాసులు

63பார்த்தது
హర్షం వ్యక్తం చేసిన తాండా వాసులు
తమ తాండాను గ్రామపంచాయతీగా ఏర్పాటు చేసినందుకు నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డిని నాగిల్ గిద్ద మండలంలోని ఉమ్లా నాయక్ తండా వాసులు శుక్రవారం శాలువాతో సన్మానించి, కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వినోద్ పటేల్, శంకర్ ముదిరాజ్, సచిన్ పటేల్, జైపాల్ నాయక్, గోపాల్ నాయక్, మిట్టు నాయక్, శంకర్ నాయక్, రాజు నాయక్, తులసీరామ్, మోహన్, మారుతి, రమేష్ జాదవ్, తదితరులు ఉన్మారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி