ఎస్ఐలు ప్రతి వినాయక మండపాన్ని సందర్శించాలి: ఎస్పీ

59பார்த்தது
ఎస్ఐలు ప్రతి వినాయక మండపాన్ని సందర్శించాలి: ఎస్పీ
తమ పరిధిలోని వినాయక మండపాలను ప్రతి ఎస్సై సందర్శించాలని ఎస్పీ చెన్నూరి రూపేష్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. మండప నిర్వహకుల పేర్లు ఫోన్ నెంబర్లను నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. రాత్రి 10 గంటలకు మండపాన్ని మూసివేయాలన్నారు. మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி