మహాలక్ష్మి పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే

71பார்த்தது
మహాలక్ష్మి పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే
నారాయణఖేడ్ మండలంలోని తుర్కపల్లి, గంగాపూర్ గ్రామంలో మహాలక్ష్మి పథకాన్ని ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ప్రతి పేదవానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని చెప్పారు. మహాలక్ష్మి పథకం కింద రూ. 500 వందలకు గ్యాస్ సిలిండర్, ఆడబిడ్డలకు ఉచితంగా బస్సు సౌకర్యం, కల్పించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி