కో-ఆపరేటివ్ రైతుల రుణాలు మాఫీ చేయాలి: సిపిఎం

82பார்த்தது
కో-ఆపరేటివ్ రైతుల రుణాలు మాఫీ చేయాలి: సిపిఎం
సీడెడ్ కోఆపరేటివ్ రైతుల రుణాలను ప్రభుత్వం మాఫీ చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ డిమాండ్ చేశారు. ఆదివారం సంగారెడ్డి లోని కేవల్ కిషన్ భవన్ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 16 కో-ఆపరేటివ్ సొసైటీలో 8, 000 మంది రైతులు ఉన్నారని చెప్పారు. ఎస్బిఐ బ్యాంకు రుణాలు రీ షెడ్యూల్ చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி