రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే

79பார்த்தது
రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే
రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. మనూర్ లోని వ్యవసాయ గోధంలో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో పెసర కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. పెసర క్వింటాలుకు 8682 ఉందని చెప్పారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీఏ నూతన్ కుమార్, ఏవో మహేష్ చౌహన్, ఏఈవో సంగమేశ్వర్, డిసిఎంఎస్ ఇన్చార్జి స్వప్న పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி