నగేష్ శెట్కార్ జన్మదినం సందర్బంగా రోగులకు పండ్లు పంపిణి

82பார்த்தது
నగేష్ శెట్కార్ జన్మదినం సందర్బంగా రోగులకు పండ్లు పంపిణి
ఉమ్మడి జిల్లా మాజీ ప్రణాళిక సంఘం సభ్యులు నగేష్ షేట్కార్ జన్మదినం సందర్బంగా శుక్రవారం నారాయణాఖేడ్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో పీసీసీ సభ్యులు కే. శ్రీనివాస్ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణి చేశారు.
ఈ కార్యక్రమంలో తాహిర్ అలీ, నెహ్రు నాయక్, పండరినాథ్, చేను పటేల్, గంగయ్యస్వామి బస్వారాజ్, భానుగౌడ్, జహంగీర్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ నందు, సంగమేష్ తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி