జెండావిష్కరణను జయప్రదం చేయండి

80பார்த்தது
జెండావిష్కరణను జయప్రదం చేయండి
78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని 15 ఆగస్టు ఉదయం 8: 30 గంటలకు పురపాలక సంఘ కార్యాలయం వద్ద నిర్వహించే జాతీయ పథకావిష్కరణను జయప్రదం చేయాలని నారాయణఖేడ్ మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ కోరారు. బుధవారం అయన ఒక ప్రకటనలో పేర్కొంటూ. కార్యాలయం వద్ద జెండావిష్కరణ కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలి అన్నారు.

தொடர்புடைய செய்தி