రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి

77பார்த்தது
రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి
నారాయణఖేడ్ నియోజకవర్గం నిజాంపేట్ మండల కేంద్రం శివారులో నారాయణఖేడ్ కు వచ్చే దారిలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్దశంకరంపేటకు చెందిన విలాస్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. నిజాంపేట్ శివారులో మునిగేపల్లి మూలమలుపు వద్ద యాదగిరిగుట్ట డిపోకు చెందిన ఆర్టీసీ ఖేడ్ కు వస్తుండగా, ఖేడ్ నుండి నిజాంపేట్ వైపు వెళ్తున్న విలాస్ ఎదురెదురుగా డీ కొనడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు.

தொடர்புடைய செய்தி