పంట పొలాల మధ్య వ్యర్ధాలు

68பார்த்தது
పంట పొలాల మధ్య వ్యర్ధాలు
చౌటకూర్ మండలం శివంపేట పరిధిలోని మద్యం పరిశ్రమకు సంబంధించిన వ్యర్ధాలు సమీపంలోని పంట పొలాల్లో పడవ వేస్తున్నారు. వ్యర్ధాలను పొలాల మధ్య వేయడంతో పంట నష్టం జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేమని అడిగితే పరిశ్రమ ప్రతినిధులు తమపై దాడులు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి పంట పొలాల్లో వ్యర్ధాలు వేయకుండా చూడాలని కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி