శ్రీ వీరభద్రేశ్వర ఆలయ ఇంఛార్జి ఈఓ గా శివరుద్రయ్య స్వామి

72பார்த்தது
శ్రీ వీరభద్రేశ్వర ఆలయ ఇంఛార్జి ఈఓ గా శివరుద్రయ్య స్వామి
సంగారెడ్డి జిల్లా మండలకేంద్రమైన రాయికోడ్ లో కొలువుదీరిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి ఆలయ ఇంచార్జి కార్యనిర్వహణాధికారి(ఈఓ)గా శివరుద్రయ్య స్వామి బుధవారం బాధ్యతలను చేపట్టడం జరిగింది, గతంలో ఈఓ గా పనిచేసిన మోహన్ రెడ్డి పదవీవిరమణ చేయడంతో కోహిర్ మండలం బడంపేట రచన్నస్వామి ఆలయ ఈఓ గా పనిచేస్తున్న శివరుద్రయ్య స్వామి ఇంచార్జిగా బాధ్యతలు చేపట్టి అందరి సహకారంతో ఆలయ అభివృద్ధి కొరకు కృషి చేస్తానని తెలిపారు.

தொடர்புடைய செய்தி