అక్టోబర్ 7 వరకు నవోదయ దరఖాస్తు గడువు పెంపు

66பார்த்தது
అక్టోబర్ 7 వరకు నవోదయ దరఖాస్తు గడువు పెంపు
జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు గడువు అక్టోబర్ 7వ తేదీ వరకు పెంచినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులని చెప్పారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నవోదయ ప్రవేశ పరీక్ష కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు

தொடர்புடைய செய்தி