ఘనంగా శ్రీ పాండురంగడి ఆలయ వార్షికోత్సవ వేడుకలు

569பார்த்தது
ఘనంగా శ్రీ పాండురంగడి ఆలయ వార్షికోత్సవ వేడుకలు
సంగారెడ్డి జిల్లా మండలకేంద్రమైన రాయికోడ్ లో శ్రీరుక్మిణి పాండురంగ ఆలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆలయం 13వ వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అర్చకులు సఖారాం జోషి, సంజీవ్ జోషి, సందీప్ జోషి శ్రీరుక్మిణిపాండురంగడికి పూజాకార్యక్రమాలు నిర్వహించారు.

தொடர்புடைய செய்தி