భక్తిశ్రద్ధలతో సాగిన భజన కార్యక్రమం

58பார்த்தது
భక్తిశ్రద్ధలతో సాగిన భజన కార్యక్రమం
సంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన రాయికోడ్ లో శ్రీరుక్మిణి పాండురంగడి ఆలయ 13వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం రాత్రి పిల్లలు, పెద్దలు, మహిళలు భక్తిశ్రద్ధలతో భగవంతుడి పాటలను అలపిస్తూ భజన చేయడం జరిగింది.

தொடர்புடைய செய்தி