ముమ్మదేవి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాల నిర్వహణ

83பார்த்தது
ముమ్మదేవి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాల నిర్వహణ
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ లోని ముమ్మదేవి అమ్మవారికి ఆషాఢమాసం ముగింపు, అమావాస్యను పురస్కరించుకుని ఆదివారం అర్చకులు సందీప్ జోషి అభిషేకం, ప్రత్యేక పూజాకార్యక్రమాలను నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలను వితరణ చేయడం జరిగింది. అనంతరం ఆలయ సన్నిధిలో నిర్వాహకులు అన్నదానం చేయడం జరిగింది.

தொடர்புடைய செய்தி