రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ అవార్డ్‌ అందుకున్న రిషబ్ శెట్టి(వీడియో)

69பார்த்தது
జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమం ఢిల్లీలో మంగళవారం ఘనంగా జరిగింది. విజేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా బెస్ట్ పాపులర్ ఫిల్మ్ కేటగిరీలో ఎంపికైన కన్నడ చిత్రం కాంతారాకు గాను నిర్మాత విజయ్ కిరంగదూర్ పురస్కారాన్ని అందుకున్నారు. ఇదే చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికైన రిషబ్ శెట్టి.. అవార్డును రాష్ట్రపతి నుంచి స్వీకరించారు.

தொடர்புடைய செய்தி