కోర్టులో శిల్పాశెట్టి దంపతులకు ఊరట

61பார்த்தது
కోర్టులో శిల్పాశెట్టి దంపతులకు ఊరట
బాంబే హైకోర్టులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి దంపతులకు ఊరట లభించింది. తాము ఉంటున్న ఇల్లు, ఫామ్ హౌజ్‌ను వెంటనే ఖాళీ చేయాలంటూ ఈడీ ఇచ్చిన నోటీసులను సవాలు చేస్తూ వాళ్లు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆ నోటీసులపై స్టే విధించింది. కాగా, మనీలాండరింగ్ కేసులో శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ.. నోటీసులు పంపింది.

தொடர்புடைய செய்தி