ప్రభుత్వ లాంఛనాలతో రతన్ టాటా అంత్యక్రియలు(వీడియో)

1112பார்த்தது
పారిశ్రామికవేత్త రతన్ టాటా ప్రస్థానం ముగిసింది. ముంబైలోని వర్లి శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. టాటా కడసారి చూపుకోసం సామాన్యుల నుంచి సంపన్నుల వరకు వేలాదిగా తరలివచ్చారు. తన 86 ఏళ్ల ప్రస్థానంలో ఎంతోమందికి జీవితాన్నిచ్చిన పారిశ్రామిక 'రత్నం' దివికేగింది.

தொடர்புடைய செய்தி