రూ. 1 కోటి 50 లక్షలతో బీటీ రోడ్డు పనులు ప్రారంభం

57பார்த்தது
రూ. 1 కోటి 50 లక్షలతో బీటీ రోడ్డు పనులు ప్రారంభం
కొడంగల్ మండల పరిధిలోని పోచమ్మ తండా నుంచి మైసమ్మ తండా వరకు రూ. 1 కోటి 50 లక్షలతో బీటీ రోడ్డు పనులను ఆదివారం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నందారం ప్రశాంత్, పోచమ్మ తండా మాజీ సర్పంచ్ శంకర్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రభుత్వం తండాలు, గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాజు నాయక్, కిషన్ నాయక్, హనుమ నాయక్, సేన్య నాయక్, గంగప్ప పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி