విద్యుత్ కొరత ఉండొద్దు: షాద్ నగర్ ఎమ్మెల్యే

62பார்த்தது
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అన్ని వర్గాలకు సముచితంగా నిరంతరం విద్యుత్ సరఫరా జరుగుతుందని, అయితే అక్కడక్కడ చిన్నచిన్న సాంకేతిక లోపాలను సరిచేసి నాణ్యమైన విద్యుత్తును ప్రజలకు నిత్యం అందించాలని, ఎక్కడా విద్యుత్ కొరత సమస్య ఉండకూడదని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్" స్పష్టం చేశారు. శనివారం స్థానిక ప్రభుత్వ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విద్యుత్ సిబ్బంది సమావేశంలో మాట్లాడారు.

தொடர்புடைய செய்தி