షాద్ నగర్ ఎమ్మెల్యే మీడియా సమావేశం

81பார்த்தது
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో రైతు రుణమాఫీ అంశం పై ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రైతు రుణమాఫీ, ప్రభుత్వ పథకాల విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకిస్తూ బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు, కేటీఆర్ లు కారు కూతలు కూస్తే రైతులు చెప్పుతో కొడతారని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

தொடர்புடைய செய்தி