షాద్ నగర్ శాంతి సంఘం సమావేశం

85பார்த்தது
షాద్ నగర్ శాంతి సంఘం సమావేశం
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణం పోలీస్ స్టేషన్ లో పీస్ కమిటీ మీటింగ్ షాద్ నగర్ పట్టణ సీఐ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సలహాలు సూచనలు వినాయక మండపాల నిర్వాహకులకు మండపాల నిర్వహణకు పర్మిషన్లు కచ్చితంగా తీసుకోవాలని తెలిపారు. పోలీస్ శాఖ కు సహాయంగా ఉండి గణేష్ పండుగను ఆనందంగా నిమర్జనం చేయాలని మండపాల నిర్వాహకులకు తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி