రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణం పోలీస్ స్టేషన్ లో పీస్ కమిటీ మీటింగ్ షాద్ నగర్ పట్టణ సీఐ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సలహాలు సూచనలు వినాయక మండపాల నిర్వాహకులకు మండపాల నిర్వహణకు పర్మిషన్లు కచ్చితంగా తీసుకోవాలని తెలిపారు. పోలీస్ శాఖ కు సహాయంగా ఉండి గణేష్ పండుగను ఆనందంగా నిమర్జనం చేయాలని మండపాల నిర్వాహకులకు తెలిపారు.