రుణమాఫీపై ఎమ్మెల్యే సమీక్ష సమావేశం

83பார்த்தது
రుణమాఫీపై ఎమ్మెల్యే సమీక్ష సమావేశం
షాద్ నగర్ నియోజకవర్గంలోని వ్యవసాయ శాఖ అధికారులతో సోమవారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అర్హులైన ప్రతి రైతుకి రుణ మాఫీ చేయటం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. కావున వ్యవసాయ అధికారులు బ్యాంకర్లతో సమన్వయం చేసుకొని పూర్తి సమాచారాన్ని తీసుకోని ప్రతి ఒక్కరికి రుణమాఫీ అయ్యేటట్లు చూడాలని కోరారు.

தொடர்புடைய செய்தி