గాంధీభవన్ కు తరలిన షాద్ నగర్ నాయకులు

70பார்த்தது
గాంధీభవన్ కు తరలిన షాద్ నగర్ నాయకులు
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించ బోతున్న ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారం సందర్బంగా గాంధీభవన్ కు ఆదివారం షాద్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఇందులో కాంగ్రెస్ సీనియర్ నాయకులు జంగా నరసింహులు యాదవ్, దంగు శ్రీనివాస్ యాదవ్, డాకం మనీష్, జంగారి రవి, చిలకమర్రి రవీందర్ రెడ్డి, అజ్మత్ బాబా తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி