దేవాలయ నిర్మాణానికి విరాళం

76பார்த்தது
దేవాలయ నిర్మాణానికి విరాళం
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం ఫరూఖ్‌నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామంలో నిర్మిస్తున్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంకు హైదరాబాద్ లో నివాసం ఉంటున్న గడ్డం శివుడు ఆదివారం శ్రీ ఆంజనేయస్వామి దేవాలయ నిర్మాణానికి రూపాయలను ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులకు అందజేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி