బీజేఎల్పీ సమావేశం ప్రారంభం

63பார்த்தது
బీజేఎల్పీ సమావేశం ప్రారంభం
అసెంబ్లీలో బీజేపీ పక్ష నేత మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో బీజేఎల్పీ సమావేశం గురువారం జరిగింది. పార్టీలో తమకు తగిన గుర్తింపు, గౌరవం దక్కటం లేదని బీజేపీ ఎమ్మెల్యేలు వాపోయారు. ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యేలను పార్టీ ప్రధాన కార్యదర్శులు కంట్రోల్ చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేఎల్పీ సమావేశానికి ప్రాధాన్యత చోటు చేసుకుంది.

தொடர்புடைய செய்தி