ఆదర్శ కాలనీ లో వైభవంగా వినాయక మెదటి పూజ

73பார்த்தது
ఆదర్శ కాలనీ లో వైభవంగా వినాయక మెదటి పూజ
వినాయక చవితి సందర్బంగా శనివారం
రాజేంద్రనగర్ సర్కిల్ మైలర్ దేవ్ పల్లి డివిజన్ ఆదర్శ కాలనీ లో శ్రీ అభయాంజనేయ స్వామి గణేష్ ఉత్సావ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక మండపం లో కమిటీ సభ్యులు మొదటి పూజ వైభవం భక్తి శ్రద్దతో ఘనంగా నిర్వహించారు. కాలనీ వాసులు పాల్గొన్ని తీర్థం ప్రసాదం స్వీకరించారు. పూజ చేయాలను కున్న భక్తులు ముందుగా సమాచారం ఇవాలన్నారు.

தொடர்புடைய செய்தி