తిరుపతి దేవస్థానం ప్రసాదమైన లడ్డూ వివాదం

56பார்த்தது
తిరుపతి దేవస్థానం ప్రసాదమైన లడ్డూ వివాదం
తిరుపతి దేవస్థానం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రసాదమైన లడ్డూ వివాదంపై రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్ డివిజన్ బీజేపీ ప్రధానకార్యదర్శి సాయి యాదవ్ మండిపడ్డారు. కోట్లాదిమంది హిందువుల మనోభావాలు దెబ్బతీయడమే కాకుండా తిరుపతి కొండపైకి జంతువుల కొవ్వును తరలించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. దేవస్థానం హిందూ సంఘాలవారికి స్వామిజీలకు అక్కడ అధికార హోదాలు కల్పించాలని కోరారు.

தொடர்புடைய செய்தி