భారీగా గంజాయి పట్టివేత

69பார்த்தது
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పీవీ ఎక్స్ప్రెస్ పిల్లర్ 162 పక్కనే ఉన్న ఖాళీ స్థలం నుండి శుక్రవారం ఒక బైకుపై వెళుతున్న భార్యాభర్తల పై అనుమానం వచ్చిన పోలీసులకు వారి దగ్గర తనిఖీలు చేయగా వారి దగ్గర నుండి రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా షకీల్ అహ్మద్ అనే వ్యక్తి అని తేలింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.