వినాయక చవితి పండుగ సంధర్భంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతినగర్ 23వ డివిజన్ పరిధిలోని మథర్ థెరిస్సా పార్క్ లో కార్పొరేటర్ గంగయ్యోల శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా భక్తిశ్రద్ధలతో వచ్చిన డివిజన్ లోని కాలనీ వాసులకు కార్పొరేటర్ గారు విగ్రహాలను అందచేసి చిన్నా, పెద్దలందరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది.