మట్టి విగ్రహాలను వాడండి పర్యావరణాన్ని రక్షించండి

74பார்த்தது
మట్టి విగ్రహాలను వాడండి పర్యావరణాన్ని రక్షించండి
వినాయక చవితి పండుగ సంధర్భంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతినగర్ 23వ డివిజన్ పరిధిలోని మథర్ థెరిస్సా పార్క్ లో కార్పొరేటర్ గంగయ్యోల శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా భక్తిశ్రద్ధలతో వచ్చిన డివిజన్ లోని కాలనీ వాసులకు కార్పొరేటర్ గారు విగ్రహాలను అందచేసి చిన్నా, పెద్దలందరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி